శ్రీనగర్: మూడు దశాబ్దాలుగా మూసి ఉన్న ఆలయంలో పూజలు ప్రారంభం
ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న షితాల్ నాథ్ ఆలయం వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...
