పాకిస్తాన్ లో షియా ముస్లింలపై దాడులు
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో గురువారం ముహర్రం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించిన ఊరేగింపుపై కొందరు దుండగులు దాడి చేశారు. ఊరేగింపుపై జరిగిన పేలుడు కారణంగా ముగ్గురు మరణించారు, 59 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న రద్దీగా ఉండే...
