archive#self-confidence

News

బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు కారు: ప్రధాన మంత్రి షేక్ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని, ఆత్మా విశ్వాసం పెంపొందింప చేసుకోవాలని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా హితవు చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ...