విలువిద్యలో జాతీయ పోటీలకు ఎంపిక
అచ్చంపేట: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబర్చిన నల్లమల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్టు వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్లోని అన్నోజిగూడలో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట పట్టణంలోని మల్లికార్జున...
