టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం టీవీల్లోనే కనిపిస్తోందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలో గత దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద మత ఘర్షణలేవీ జరగలేదని గుర్తు చేశారు. టీవీ స్టూడియోల్లో మాత్రం దేశంలో...
