ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ
హైదరాబాదులోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ (20-12-2020) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు, గౌరవ అతిధిగా ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, విశిష్ట...
