దేశ ద్రోహం కేసులో మణిపూర్ కాంగ్రెస్ ప్రతినిధి సనౌ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాను విమర్శించారంటూ మణిపూర్ కాంగ్రెస్ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సనౌజమ్ శ్యామ్ చరణ్సింగ్(సనౌ)ను దేశద్రోహం కింద గత నెల పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంగళవారం సాయంత్రం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేయాలన్న...
