మదర్సాల్లో జాతీయ గీతాలాపన చేస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి సాద్వీ నిరంజన్ సూటిప్రశ్న
లక్నో: యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్ ప్రశ్నించారు. అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి...
