గోశాలలో ఆవుల మృతిపై తీవ్రంగా స్పందించిన సాధు పరిషత్
ప్రభుత్వం గో సంరక్షణ చేయాలని డిమాండ్ విశాఖపట్నం: విశాఖ వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతుండడంతో సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గో సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు...
