ఉక్రెయిన్ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యం!
‘క్వాడ్’ దేశాధినేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్గా...

