కాబూల్లో పర్యటించిన చైనా, పాక్, రష్యా ప్రతినిధులు
కాబూల్: తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్లో పర్యటించారు. అఫ్గాన్ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్ హసన్ అఖుంద్, విదేశాంగ మంత్రి ఆమీర్ఖాన్ ముత్తకీ, విదేశాంగ మంత్రి, ఇతర...
