నిరాదరణకు గురైన ఆదిశంకరాచార్య జన్మస్థలం
నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ కొచ్చి: ఆదిశంకరాచార్య జన్మస్థలాన్ని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ ఇటీవల సందర్శించారు. ఆదిశంకర ఆలయ ప్రాంగణంలో ఆయన రుద్రాక్ష మొక్కను నాటారు. వారసత్వ సంపదను పరిరక్షించడంలో, వలసవాద చరిత్రకారులు మన...
