బీహార్లోని కాళీమాత ఆలయంలో దోపిడీ
కైమూర్: బీహార్లోని కైమూర్లో ఒక క్రూరమైన ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు రాత్రి సమయంలో కాళీ మాత దేవాలయాన్ని దోచుకోవడానికి ముందు ఏడు కుక్కలను చంపారు. ఈ సంఘటన ఈనెల 28వ తేదీ అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఆలయంలో...
