రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
పెట్రోల్ ట్యాంకర్ - బస్సు ఢీ 10 మంది సజీవ దహనం జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు - ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు...
