archive#ROAD ACCIDENT IN NASIC

News

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది బాబా భక్తులు మృతి!

మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షిరిడీ సాయి భక్తులతో వస్తున్న బస్సు ట్రక్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో...