archive#Ring seva

News

సింహాచలంలో మాయమైన స్వామి వారి వజ్రపు ఉంగరం… మంత్రిని కట్టేసిన ఆలయ సిబ్బంది!

సింహాచ‌లం: సింహాచల శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. దీంతో.. గాబరాపడిన ఆలయ సిబ్బంది, పూజారులు, వైదిక సిబ్బంది ఆలయంలో హడావుడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆ సమయంలో స్వామివారి...