archive#Relatives worried in Delhi

News

భారత సంతతి తల్లిబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం…. ఢిల్లీలో బంధువుల ఆందోళన

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన దంపతుల 20నెలల చిన్నారిని అదుపులోకి తీసుకుంది జర్మనీ ప్రభుత్వం. చిన్నారిని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదంటూ తల్లి బిడ్డలను వేరు చేసింది. దీంతో బతుకుదెరువు కోసం జర్మనీ వెళ్లిన ఓ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జైన...