వంద జన్మలనియ్యి… అన్ని జన్మలలోనూ తల్లి భారతి చరణాల వద్ద రాలిపోయే వరమియ్యి…
ఓ పరమేశ్వరా! వంద జన్మలెత్తినా...ఈ పవిత్ర భారతదేశంలోనే పుట్టే వరమివ్వు... భరతమాత సేవలో మరణమైనా నాకు అమృతమే ..... అంటూ నవ్వుతూ ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్.. నేడు ఆయన జయంతి. మాతృ భూమి కోసం తన ప్రాణాలను...
