archive#Ramanujacharya millennium celebrations

News

సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్య‌న‌గ‌రం: వివక్షలకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వారి ఆదర్శాలను యువత అర్థం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు....
News

తమ జోలికి ఎవరైనా వస్తే హిందువులు పోరాడాల్సిందే..

ఆర్‌.ఎస్‌.ఎస్‌ స‌ర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ భాగ్య‌న‌గ‌రం: హిందూ ధర్మం నిలవాలంటే అందుకోసం పోరాడి గెలవాలని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ పిలుపునిచ్చారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో మోహన్‌ భాగవత్‌ బుధవారం సాయంత్రం...