పాశ్వాన్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని...
