అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
