archive#Rajasingh

News

కొందరు కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్‌ నివేదన

భాగ్యనగరం: మహ్మద్‌ ప్రవక్తపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన...