‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్రం కఠిన చర్యలు!
న్యూఢిల్లీ: విదేశాల నుంచి పనిచేస్తున్న 'పంజాబ్ పాలిటిక్స్ టీవీ'పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన యాప్లు, వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద సంస్థ...

