archive#Prime Minister Lee Hsien Loong

News

సింగపూర్ ప్రధాని వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టిన భారత్

న్యూఢిల్లీ: సింగపూర్ పార్లమెంట్‌లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడాన్ని భారత్ తప్పుపట్టింది. భారత్ సింగపూర్ ప్రభుత్వంకు దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది. నెహ్రూస్‌ భారత్‌లో లోక్‌సభలో దాదాపు...