archivePRESIDENT RAMNATH KOVIND

News

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి...
News

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని...
News

వచ్చే 25 ఏళ్ళ‌ పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా కృషి

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ న్యూఢిల్లీ: ‘సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్’ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే 25 ఏళ్ళ‌పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల...
News

బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన‌ శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ...
News

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం

ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: భారత వైమానిక దళం గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలాకోట్‌ వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్‌ వైమానిక దళం...
News

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీటిని ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119 మందిని పద్మాలు...
News

జమ్మూకాశ్మీర్ : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన

జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పర్యటిస్తారని కేంద్రం తెలిపింది. పర్యటనలో భాగంగా జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26న...
News

రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్‌ ఎక్కారు. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌, రైల్వే బోర్డు...
News

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్ సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు. ''ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించిన...
News

పాశ్వాన్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని...
1 2
Page 1 of 2