దేశంలో తిరుగులేని శక్తిగా బీజేపీ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన కాంగ్రెస్కు భారీ షాక్ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత...
