archivePRADHAN MANTRI UJJWALA YOJANA

News

పేదల జీవితాలు మార్చనున్న ఉజ్వల 2.0… ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ప్రధాని…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పేదలకు,...