ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ శ్రీ హనుమంతరావు అస్తమయం
విద్యా భారతి ఆంధ్ర రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ కర్నాటి హనుమంతరావు గారు (49) ఆకస్మికంగా మృతి చెందారు. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ అయిన శ్రీ హనుమంతరావు నేటి (17/5/2020) సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారన్న వార్త తెలుసుకుని స్వయంసేవకులు...
