ఢిల్లీలో టపాసులు పేలిస్తే లక్ష జరిమానా – కాలుష్య నియంత్రణకు కొత్త ఆంక్షలు
ఢిల్లీలో వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. శబ్దకాలుష్యానికి విధించే పెనాల్టీ మొత్తాల్ని సవరించింది. నూతన నిబంధనల ప్రకారం.. పండగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో...
