రైల్వే ప్రయాణికులకు అందుబాటులోనికి రానున్న పాడ్ హోటళ్ళు… తొలిసారిగా ముంబై రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్న ఐఆర్సీటీసీ
ముంబయి సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్ హోటల్' ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). స్టేషన్ మొదటి అంతస్తులోని రెండు నాన్ ఏసీ గదులను జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు...
