సాహసవంతులే శాంతిని సాధించగలరు. బలహీనులు కాదు – ప్రధాని మోడీ
ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణకాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమి చవిచూడటమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదనీ, అభివృద్ధే ద్యేయంగా...
