archivePM Modi unveils statue of Adi Shankaracharya at Kedarnath

News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...