స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఉద్వేగ భరిత ప్రసంగం
ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన...