ఏప్రిల్ 11 నుండి 14 వరకు అందరికీ టీకాలు వేయండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన
దేశంలో మరోసారి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో టెస్ట్లు చేయాలని సూచించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాల్సిన...
