జీ – 7 లో భారత్ కు చోటు
జీ-7 కూటమి దేశాల సదస్సును జూన్లో నిర్వహించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కూటమిలో మరికొన్ని దేశాలనూ చేర్చుకోవాలని సంకేతాలు ఇచ్చారు. ఈ జాబితాలో...
