archivePEJAWARA MATH

News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
News

విగ్రహాల విధ్వంసకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – పెజావర్ పీఠాధిపతి

కర్ణాటకలోని సుప్రసిద్ధ పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారు ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండ పైనున్న రామాలయాన్ని సందర్శించారు. తర్వాత రామతీర్థంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రామతీర్థంలోని...