పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం
రాజకీయ పక్షాలకు వెంకయ్యనాయుడు పిలుపు న్యూఢిల్లీ: మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు...
