కఠినమైన లక్ష్యాలనే ముందుగా ఛేదించాలి : ‘పరీక్షా పే చర్చ’ లో ప్రధాని మోడీ
విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. గుజరాత్...
