ఉగాండాలో బాంబు దాడి
త్రుటిలో తప్పించుకున్న భారత పారా క్రీడాకారులు కంపాలా: ఉగాండాలో పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడటానికి వెళ్లిన భారత షట్లర్లకు భయానక అనుభవం ఎదురైంది. కంపాలాలో వారు బస చేసిన హోటల్కు సమీపంలోనే మంగళవారం రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో...
