archive#paperless

News

కాగిత రహిత మున్సిపల్ కార్పొరేషన్‌గా ల‌క్నో

దేశంలో మొదటి డిజిటలైడ్ మున్సిపాలిటీగా మారనున్నట్టు వెల్లడి ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇక నుంచి కాగిత రహితంగా మారబోతోంది. ఫైల్స్, డాక్యూమెంట్స్‌లతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు ఇక నుంచి డిజిటల్‌లోనే కొనసాగుతాయని మున్సిపాలిటీ అధికారులు బుధవారం...