కశ్మీర్లో హిందువులు సురక్షితంగా లేరు… హత్యలు ఆగవంటూ హెచ్చరించిన ఫరూక్ అబ్దుల్లా
కశ్మీర్: కశ్మీర్లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. ఇటీవల దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మైనార్టీలైన పండిట్ వర్గానికి చెందిన పూర్ణ కృష్ణ భట్ హత్యకు ఆర్టికల్ 370 తొలగింపే ఓ రకంగా...
