పాక్ కొత్త ప్రధానికి రాజ్నాథ్ సింగ్ హితబోధ
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు”...
