భారత్ తో పాకిస్థాన్ ఏ విధంగానూ సరితూగ లేదు – ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత పాస్పోర్ట్ కు ప్రపంచ దేశాల్లో ఎంతో విలువ ఉందన్నారు. భారత్ తో ఏ రకంగానూ పోల్చుకునే పరిస్థితిలో పాకిస్థాన్ లేదన్నారు. భారత స్వతంత్ర విదేశాంగ విధానం గొప్పగా...
