భారత జాలర్లను అపహరించేందుకు పాకిస్తాన్ నౌకాదళం యత్నం
కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు గాంధీనగర్: అరేబీయా సముద్ర తీరంలో భారత మత్సకారులను అపహరించేందుకు యత్నించిన ఘటనలో పాక్ నేవీ అధికారులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ ఆరోతేదీన ఏడుగురు మత్స్యకారులు జఖౌ సముద్ర తీరంలోని భారత...
