ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సాయంపై పాక్ షరతులు
ఖండించిన భారత విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్కు సహాయంగా భారత్ ప్రకటించిన 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను దేశం మీదుగా తరలించేందుకు ఇటీవలే అంగీకరించిన పాక్ ప్రభుత్వం.. తాజాగా కొన్ని షరతులను విధించింది. గోధుమలతో పాటు ఔషధాల సరఫరాకు సంబంధించి రవాణా...
