పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర
న్యూఢిల్లీ: బిహార్లోని దర్భంగ రైల్వేస్టేషన్లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్ ఖానా(ప్రస్తుతం లాహోర్లో ఉంటున్నాడు) ఈ...
