archive#Pahle Hijab

News

హిజాబ్.. తర్వాత కితాబ్(పుస్తకాలు).. అంటూ వెలసిన బ్యానర్లు

బీడ్: కర్ణాటక బురఖాల వివాదం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ నెల ఎనిమిదోతేదీ మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని బీడ్ నగరంలో బురఖాకు మద్దతుగా బ్యానర్‌లు వెలిశాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అర్ధ‌రాత్రి బ్యానర్లను తొలగించారు. ఈ ఘటనలో...