archivePadma Awards Ceremony

News

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీటిని ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119 మందిని పద్మాలు...