ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్ నిషేధంపై సిఫార్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం,...
