చివరి ఘడియలలో….
ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషించారు నిర్భయ దోషులు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు న్యాయమే గెలిచింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఉరికంభం ఎక్కారు. అయితే, చివరి క్షణాల్లో ఆ నలుగురు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసినట్లు సమాచారం....

